ఏసీ గదుల్లో వాసన సాధారణమే. అంతేకాదు తలుపులు, కిటికీలు మూసి ఉంచే గదుల్లోనూ వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు గాలి మారకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక మూసి ఉంచిన గదుల్లో, గోడకు తేమ ఉండే గదుల్లో పెరిగే ఫంగస్, ఆల్గే �
మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.
మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
ఏడుగురు నవజాత శిశువులను (Newborn babies) చంపిన బ్రిటిష్ నర్సు (British nurse) లూసీ లెట్బీకి (Lucy Letby) న్యాయస్థానం జీవిత ఖైదు (Life Sentence) విధించనుంది. ఇప్పటికే ఆమెను దోషిగా నిర్ధారించిన లండన్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.