సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్జీటీఏ, టీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్�
Bandi Sanjay | రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు(Gurukula Vidyalayas) రూపొందించిన కొత్త టైం టేబుల్(Gurukula Vidyalayas) పనివేళలను కుదించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు.