డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనున్నది. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)కు హై�
“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.” ఇప్పుడు హైదరాబాద్ విద్యాశాఖది ఇదే పరిస్థితి. ఖాళీలను గుర్తించకుండా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. నగరంలో విద్యార్థుల సంఖ్�
TG DSC | డీఎస్సీ-2024లో భాగంగా కొత్త టీచర్ల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వాలి. బుధవారం విధుల్లో రిపోర్ట్ చేయాలి. కానీ నేడు ఉదయం క
ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్లైన్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశ�
నూతన విద్యాసంవత్స రం ప్రారంభమైనా టీచర్ల కొరత వేధిస్తున్నది. కొత్తగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. 21,299 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న