దేశంలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రపంచ క్రీడల్లో టాప్-5లో నిలువడమే ఏకైక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చింది. ‘ఖేలో భారత్ నీతి- 2025’ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీకి కేం�
హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ బ్రాండ్ మెరువాలనే ఉద్దేశంతో నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చామని ఆయన అన్నారు
నూతన క్రీడా విధానంపై రాష్ట్ర క్రీడాశాఖ కసరత్తు చేస్తున్నది. సమగ్రమైన క్రీడా విధానానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమ