రైల్వే బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా అరకొర నిధులను కేటాయించి మోదీ సర్కార్ చేతులు దులుపుకొంటున్నది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం కేంద్�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది.
కేంద్రం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, స�