అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డి�
రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో �