‘నా పేరు పబ్బాల సంధ్య, మా అమ్మగారి ఊరు సికింద్రాబాద్. నాకు పళ్లై తర్వాత యాదగిరిగుట్టకు వచ్చా. 2002లో నాకు ఓటు హక్కు రాలేదు. అయితే ప్రస్తుతం జరిగే ‘సర్' కార్యక్రమంలో భాగంగా గతంలో మా అమ్మ నాన్న, మా తాత, నాన్నమ్�
అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డి�
రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో �