శ్రావణమాసం అమావాస్య సందర్భంగా శుక్రవారం ఎడ్ల పొలాల పండగలో భాగంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం వద్ద నందీశ్వర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ పూజా కార్యక్రమాలను జరిపించ�
మండల కేంద్రంలోని బగలాముఖీశక్తిపీఠంలో గురువారం అమ్మవారికి విశేషమైన పంచగ్రహ కూటమి, హరిద్రార్చన, అభిషేకం, బగలా అష్టోత్తర నామార్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం, మంగళనీరాజనంతో పాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తి�
అమావాస్యను పు రస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం కళబెళగుందె క్షేత్రంలో వెలిసిన బనదేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, శాశ్వత రుద్రాభిషేకం, బిల్వార�