హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి మరో రెండు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీబీ 125 హార్నెట్, షైన్ 100 డీఎక్స్ మాడళ్లను పరిచయం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ పెరగడంతో కొత్త మోడళ్ల రాక ఎక్కువైంది. ఈ క్రమంలో చైనా సెర్చింజన్ దిగ్గజం ‘బైదూ’ తాజాగా రెండు కొత్త ఏఐ మోడళ్లను ఆవిష్కరించింది. ఎర్నీ 4.5, ఎక్స్1 పేరుతో ఈ చాట్బా�
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 శుక్రవారం ఇక్కడి భారత్ మండపంలో ఘనంగా మొదలైంది. తొలిరోజు విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాలదే పైచేయిగా నిలిచింది. ద్విచక్ర వాహన తయారీ సంస్థల దగ్గర్నుంచి మీడియం, లగ్జరీ లెవ