గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లన
జన సమ్మర్థం అధికంగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో అదనపు ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు పర్మనెంట్ హోల్డింగ్ జోన్స్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్ర
ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 15 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.