భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడ�
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న దాసరి హరిచందనను జేఏడీకి బదిలీ చేశారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలే�