రిమ్స్ రోగుల కు మెరుగైన వైద్యసేవలతోపాటు అరుదైన ఆపరేషన్లను చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల న్యూరోకు సంబంధించి రెండు ఆపరేషన్లను విజయవంతంగా చేయడంతో బుధవారం రిమ్స్ సూ�
కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న న్యూరో వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సులో న్యూరో సర్జరీలపై శనివారం పలువురు వైద్యులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ను సమకూర్చామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.