CM MK Stalin: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలు చేశా�
జాతీయ విద్యా విధానం 2020(NEP-2020)లో భాగంగా దేశంలో ఉన్నతవిద్యలో కీలక మార్పులకు యూజీసీ నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2022-23 నుంచి దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సెంట్రల్ యూ
దేశంలో ఇక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ నాలుగేళ్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రొగ్రామ్కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం -2020 (NEP-2020) ప్�
న్యూఢిల్లీ: ఇకపై ఇంజినీరింగ్ కోర్సుల బోధన ఐదు భాషల్లో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు హిందీతోపాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ ప్రాంతీయ భాషల్లో విద్య�
ఎన్సీఈఆర్టీ| నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) లో ఖాళీగా ఉన్న పోస్టుల భ�