చిమటా రమేశ్బాబు స్వీయ దర్శకత్వంలో హీరో నటించిన చిత్రం ‘నేను-కీర్తన’. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీకుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
స్వీయ దర్శకత్వంలో రమేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. లక్ష్మీకుమారి నిర్మాత. రిషిత, మేఘన కథానాయికలు. ఈ చిత్రంలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే’ అనే లిరికల్ వీడియోను ఇటీవల దర్శకనిర్మాత సాయిరా�