రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది.
Chicken | నచ్చని కూర వండితే ఆ రోజు అన్నమే తినరు. ఉపవాసమైనా ఉంటారు.. కానీ ఆ వంట వాసన కూడా చూడరు. అయితే ఓ పిల్లాడు కూడా కోడి మాంసానికి దూరంగా ఉన్నాడు. కోడి కూర ఎందుకు తినడం లేదని ఆ పిల్లాడిని తండ్రి చితకబ
‘తక్కువేమి మనకు.. రాముడు ఒక్కడుండు వరకు..’, ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి.. కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి..’ అంటూ శ్రీరాముడి అపరభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు కీర్తనలు నేలకొండపల్లిలో మూడోర�
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రూ.కోటి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.