భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు సముచిత గౌర వం దక్కింది. కెరీర్లో నీరజ్ సాధించిన అసమాన విజయాలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ ‘స్నేహపూర్వక రాయబారి’గా ఘనంగా సన్మానించింది.
ఫిన్లాండ్లో శిక్షణ పొందేందుకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తన నిలకడైన ప్రదర్శనతో ఇటీవలే ప్రపంచ నంబర్వన్ జావెలిన్ త్రోయర్గా నిలిచిన నీరజ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో జరిగే టోర్నీల్లో కచ్చితంగా 90 మీటర్ల మార్క్ను అందుకుంటానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్�