అవయవదానంపై ఆదివారం నెక్లెస్రోడ్లో అవగాహన పరుగు నిర్వహించారు. సంజీవయ్య పార్కు నుంచి 10కే, 5కే రన్ సాగింది. మోహన్ ఫౌండేషన్ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచంద్ర, బ్రిల్స్ సీఈవ�
చారిత్రక నగరంలో వింటేజ్ కార్లు..కనువిందు చేశాయి. 1938 చెందిన ఆస్టిన్, మోరీస్ గ్యారెజెస్, ఫోర్డ్, బెంజ్ మొదలుకొని మొన్నటి అంబాసిడర్ కాలం వరకు వివిధ వాహనాలు అబ్బురపరిచాయి. క్లాసిక్ మోటార్ వెహికిల్ అ
స్పైనల్ మస్కూలర్ అట్రోపి (ఎస్ఎంఏ) వ్యాధిపై అవగాహన కల్పిస్తూ క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద అవగాహన రన్, రైడ్ను ఏర్పాటు చేశారు. ఈ రన్, రైడ్ను హోం శాఖ ప�