Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతుండడం, వీటికి మత్తుకు యువత బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే డ్రగ్స్, గంజాయి పట్టుబ
Rachakonda | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 శాతం నేరాలు పెరిగాయి. మహిళలు, పిల్లలపై దాడులతో పాటు భౌతిక దాడులు, ఇతర నేరాలు పెరిగిన వాటిలో ఉన్నాయి. ఈ ఏడాది 33,040 కేసులు నమోదవ్వగా, గత ఏడాది ఈ సంఖ్య 28,626 ఉంది.