Bandi Sanjay - Kangana Raunat | ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాడు.
PM Modi: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోద�
NDA Meeting | ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting) కొనసాగుతోంది. ఈ సందర్భంగా మోదీ (PM Modi) నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.