రాష్ట్రంలో నూతన విద్యావిధానం-2020(ఎన్ఈపీ)ని అమలుచేయాలని, ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్ర
జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితం�
NCERT | నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది.