భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో టైటిల్ను వేసుకున్నాడు. తనతో పాటు జేఎస్డబ్ల్యూ సంయుక్తంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా నిర్వహించిన మొదటి నీరజ్ చోప్రా (ఎన్సీ) క్లాసిక్ టైటిల�
Neeraj Chopra : పాక్ అథ్లెట్ నదీమ్కు ఆహ్వానం పంపిన విషయంలో నీరజ్ ఫ్యామిలీపై ట్రోలింగ్స్ జరిగాయి. ఆ ఘటన తనను బాధపెట్టినట్లు నీరజ్ తెలిపాడు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు రెండు రోజుల ముందే ఆ ఇన్విటేషన