ఇటీవల దండకారణ్యంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. ఈ మేరకు మావోయిస
Chhattisgarh | ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తన కాన్వాయ్పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డ�