గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో రైతులకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గుండాల మండలంలోని వెల్మజాల, మాసాన్పల్లి, బ్రాహ్మణపల్లి, సీతారాంపుర�
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని 2010, జనవరి 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని వీధుల్లోకి వచ్చి తె�