గుండాల మండలానికి నవాబ్పేట రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పోరు
నిండు అసెంబ్లీలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అబద్ధాలు పలికారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గత 10 ఏండ్ల కాలంలో చుక్క నీరు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలకు దిగారు.
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో రైతులకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గుండాల మండలంలోని వెల్మజాల, మాసాన్పల్లి, బ్రాహ్మణపల్లి, సీతారాంపుర�
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని 2010, జనవరి 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని వీధుల్లోకి వచ్చి తె�