తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, యూత్ అధ�
ఒక భూమికి సంబంధించిన కేసులో ఉ న్న నిందితులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు స మాచారం అందడంతో నవాబ్పేట పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం మే�
మండలంలోని పుట్టోనిపల్లి తండా కు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని అనన్యను.. గుర్తు తెలియని మహిళ మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.