చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెం�
పేగు బంధం చావును కూడా లెక్కచేయదని ఓ తల్లి మృతిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తన పిల్లలను కాపాడేందుకు వెళ్లి తానూ మృత్యుఒడిలోకి చేరుకున్న ఘటన నవాబ్పేట మండలం పోమాల్లో చోటుచ�
మండలంలోని దాయపంతులపల్లి గ్రామంలో సోమవారం అడవిపంది బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దాయపంతులపల్లి గ్రామ శివారులోని దట్టమైన చెట్ల పొదల నుంచి సోమవారం ఉదయం ఒక అడవిపంది గ్రామంలోకి వచ్చిం�