నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బీ.అనురాధ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పరీక్ష కోసం జిల్లాలో 7 కేంద్రాలు ఎంపి�
ఈ నెల 30న నవోదయ పరీక్ష హాజరుకానున్న 6,914 మంది విద్యార్థులు మామునూరు విద్యాలయంలో 80 సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న
బొంరాస్పేట : 2022-2023 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశానికి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవా�
కరీమాబాద్ : ఉత్తమ విద్యాబోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే నవోదయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు, వ�
చేవెళ్ల టౌన్ : నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన నవోదయ పరీక్షకు 332మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 168మంది వ�