కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
Punjab Farmers: పంజాబీ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శంభూ బోర్డర్ వద్ద రైతు శిబిరాలను తొలగించడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. ఇవాళ పంజాబ్లో రైతులు రాష్ట్రవ్యాప్త నిరసన చేపడుతున్నారు.
న్యూఢిల్లీ: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జెఏ జయలాల్ శనివారం తెలిపారు. ప్రాణాలు కాపాడే �