Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
Viksit Bharat | లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ప్రధాని మోదీ లేఖతో బీజేపీ చేపట్టిన ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) ప్రచారం పలు వివాదాలకు దారి తీస్తున్నది. పాకిస్థాన్, యూఏఈతోపాటు పలు విదేశీయుల మొబైల్ నంబర్స్ కూ�
Exercise utmost caution | భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘అత్యంత అప్రమత్తంగా ఉండండి’ (Exercise utmost caution) అని కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Leave Niger | ఆఫ్రికా దేశమైన నైజర్ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని (Leave Niger) అక్కడి భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్ వేదికగా జరుగుతున్న జాతీయ ఫెడరేషన్కప్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల జూనియ