జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో అంబర్పేట విద్యార్థులు సత్తాచాటారు. గత వారం జరిగిన టోర్నీలో కవిత తైక్వాండో అకాడమీకి చెందిన 60 మంది విద్యార్థులు స్పీడ్కిక్కింగ్, పూమ్సీ, కొరిగి విభాగాల్లో పోటీపడ్డార�
జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో దర్శన, రాపోలు పృథ్వీరాజ్ రజత పతకాలతో మెరిశారు. నాసిక్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల 46 కిలోల క్యొయోర్గీ విభాగంలో దర్శన అద్భుత ప్రదర్శన కనబరిచింది.