దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద 13 శాతం తరిగిపోయి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ప్రస్తుత సంవత్సరానికిగాను హురున్ ఇండియా విడుదల చేసిన ని�
మార్కెట్ పల్స్ గత వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఎలాంటి సంకేతాలను ఇవ్వలేకపోయాయి. ఈ మూడు రోజుల్లో ప్రధాన సూచీ నిఫ్టీ కదలికలు అంతకుముందు వారం రేంజ్లోనే ఉన్నాయి. పద�
ముంబై , జూలై : నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ
ముంబై, మే 3: ఇప్పటికే విధించిన లాక్ డౌన్ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. మొదట 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, కొంత సమయంతర�
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివ�