కమర్షియల్ వాహన ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్టు టాటా మోటర్స్ ప్రకటించింది. ఈ పెంపు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయం అధికం కావడం వల్లనే ధరలు �
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తీవ్రతరం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి అటు పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్, ఇటు భారతీ�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభనష్టాల్లో కదలాడాయి. తొలి రెండు రోజులు నష్టాల్లో కదలాడిన సూచీలు.. చివరి రెండు రోజులు లాభాలను అందుకున్నాయి. ఆఖరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి. దీంతో నష్టాల ముప్పు తప్పి�