దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి టి.సుమ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్ర�
తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకులాలకు మహర్దశ వచ్చింది. ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుతో పేద విద్యార్థికి విద్యతోపాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం లభిస్తుంది.