మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి.
జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్�