జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక గ్రామ సభ సమావేశం, ప్రతిజ్ఞ నిర్వహించారు.
సమిష్టిగా కృషిచేస్తే ఏదైనా సాధించవచ్చని దేశానికి తెలంగాణ చూపించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్రం ప్రకటించిన 30 శాతం అవార్డులను గెలుచుకున్నది. అదే త�
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే దీన్దయాల్ ఉప�