పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉత్త మ పంచాయతీలకు దీన్దయాళ్ ఉపాధ్యా య్ పంచాయత్ సతత్�
జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటడంతో తెలంగాణ మాడల్ మరోమారు దేశం ముందు ఆవిష్కృతమైంది. మొత్తం 46 పురస్కారాల్లో 13 మనకే లభించగా, వాటిలో నాలుగు క్యాటగిరీల్లోనూ మొదటి ర్యాంకులను తెలంగాణ గ్రామాలే కైవసం చేసు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనల�