పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో, కంది ఛారిట�
మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ క్రీడా పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ జట్టు క్రీడాకారులు కె.మధు, ఎండీ.రెహాన్, ఎ.అభినయ్, ఎల్.మధు..
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు.