న్యాయవ్యవస్థలోని ‘సహానుభూతి’ న్యాయమైన సమాజాన్ని అన్యాయమైన సమాజం నుంచి వేరు చేస్తుందని, అత్యంత అవసరమైన సమాజాల వైపు న్యాయ ధోరణిని మలచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నొక్కి చెప్పా�
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�