అడవుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీశాఖ సిబ్బంది పనిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జాతీయ అటవీ �
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.