జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధ�
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీకి కార్యాచరణను రూపొందించింది.
డెంగీ.. దోమకాటు ద్వారా మానవులకు సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధితో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. డెంగీ లక్షణాలు వ్యాధిసంక్రమణ తర్వాత మూడు నుంచి 14 రోజుల తర్వాత ప్రారంభ�
డెంగీజ్వరం పేరు వింటేనే ప్రజల్లో ఒకరకమైన దఢ మొదలవుతుంది. డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడ కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యాధిని అరికట్టవ చ్చు.