మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతోపాటు సదరు లేఖను శనివారం కరీంనగర్లో విలేకరుల సమావే�
మేడిగడ్డ ప్రాజెక్టు రాష్ర్టానికి శరణ్యమని, ఇంజినీర్లు ఎంతో శ్రమించి డిజైన్ చేసి నిర్మించారని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం అన్నారు. ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబర్లో బరాజ్లోని ఏడో బ్లాక్లో 20వ పియర్ కుంగిన ఘటనపై మూడు నెలలుగా విచారణ కొనసాగుతూన�