బీసీలకు న్యాయమైన వాటా దక్కేదాకా పోరాడాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఉద్బోధించారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నాయకులు జస్టిస్ ఈశ్�
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�
రాష్ర్టానికి చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎంపీ
జాతీయ బీసీ కమిషన్కు 17 కులాల ప్రతినిధుల వినతి హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఓబీసీ జాబితాలో తమనూ చేర్చాలని తెలంగాణకు చెందిన 17 బీసీ కులాలు జాతీయ బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలోన�