దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన థింగ్ కు బెటర్ కో హోర్ట్ 7 పేరిట జరిగ�
తెలంగాణలో డిజిటల్ సాధికారత దిశగా నాస్కామ్ ఫౌండేషన్, డీఎక్స్సీ టెక్నాలజీస్ కృషి చేస్తున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ జిల్లాల్లో లక్ష మందికి డి జిటల్ అక్షరాస్యతన�
తెలంగాణ ఫారెస్ట్ ఏఐ గ్రాండ్ చాలెంజ్కు 12 స్టార్టప్లను ఎంపిక చేశారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్, నాస్కాం ఫౌండేషన్, క్యాప్ జెమిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.