వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రైతుల భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుత కాలంలో పిల్లల ముఖం చూడనిదే తండ్రులు ఒక్క అడుగు బయటకు వేయడంలేదు. చిన్నారులతో చిన్నారిలా మారి వారితో సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ తండ్రులు, తాతలు మిస్ అయిన చిన్నారుల ప్రేమను పొందేందుక