ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
MP Raghuramaraj | నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు (MP Raghuramaraj) కు హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని రఘురామరాజు హైకోర్టు (High Court ) లో పిటిషన్ దాఖలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్కు చేదు అనుభవం ఎదురైంది. తన కారుపై నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఒక్కసారి వెనక వైపు నుంచి కారెక్కిన...