నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 87.89శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని సెంటర్లలో 5గంటల తర్వాత కూడా ఓటర్లు బారులుతీరి ఉన్నారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. �
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను గెలిపిస్తే డివిజన్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తాన�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ, వారెంటీ లేదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.