పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర ముగింపు మహాసభను ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు సీపీఎస్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కార్యదర్శులు శ్రీకాంత్, నరేశ్గౌడ్ గురువారం తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన స�
బీఆర్ఎస్తోనే దేశంలో అనేక మార్పులు వస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామంలో బీజేపీకి చెందిన కవిత కృష్ణ, బాలరాజు, యాదయ్య, శ్రీనివాస్, కృష�
మంచిర్యాల : అసైన్డ్ భూములను పలువురి పేర్లపై అక్రమంగా పట్టా చేసిన కేసులో కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. నెన్నెల తహసీల్దార్