కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి ఊతమిస్తున్న ఏపీ, బీహార్ల రుణాన్ని మోదీ క్యాబినెట్ తీర్చుకుంటున్నది. ఆ రెండు రాష్ర్టాల కోసం ప్రత్యేకంగా రూ.6,798 కోట్ల అంచనా విలువతో రెండు రైలు ప్రాజెక్టులను గురువా
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.