ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వరుణదేవుడు ముఖం చాటేయడంతో పొలాల్లో పచ్చదనం కరువై, రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.
పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.