గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్కు వలస వస్తున్న�
ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
వెయ్యి ఏండ్ల కింద దక్కన్ పీఠభూమిలో ఎగసిపడిన సామాజిక కెరటం బసవేశ్వరుడు. అది కర్ణాటక ప్రాంతం కావడంతో దానికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతమంతా ఆ చైతన్య ఒరవడి పరంపర కొనసాగింది. సరిగ్గా వెయ్యి ఏండ్ల తర్వాత అదే ప్రాం�