1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలు. �
1940లో ఓ గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత�