నానో యూరియా అలాగే డి.ఎ.పి వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలున్నాయని ఆళ్లపల్లి మండల వ్యవసాయాధికారి అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నానో డీలర్లకు ప్రాక్టికల్ సెషన్ నిర్వహించారు.
నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మప్రియ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.
చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు.
ఆధునిక వ్యవసాయాన్ని పునర్నిర్వచించటానికి, పంట ఉత్పాదకతను అపూర్వస్థాయికి పెంచటానికి ‘నానో డీఏపీ’ అనే విప్లవాత్మక ఎరువును ప్రారంభించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూనే రైతుల దిగుబడులు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ పనిచేస్తుందని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి అరుణ్ అభిప్రాయపడ్డారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ నూతన�
పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల